Friday, May 3, 2024
Home Search

మధ్యప్రదేశ్ గవర్నర్ - search results

If you're not happy with the results, please do another search
Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..

విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి  లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
Madhya Pradesh governor Lalji Tandon passes away

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
Governor of Madhya Pradesh on ventilator

వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్

  లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...
Madhya Pradesh Governor Lalji Tandon hospitalised

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కు అస్వస్థత

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ లాండన్ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను లఖ్ నవూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. లాల్జీ టాండన్ కు జ్వరంలో పాటు యూరాలజీకి సంబందించిన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం...
Former UP Governor Aziz Qureshi passes away

యుపి మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత

భోపాల్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి శుక్రవారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు...

మధ్యప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణ..

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్‌లో కొత్తగా 28 మందిని చేర్చుకున్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం...

ముగిసిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ పోలింగ్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ పోలింగ్ సమయం...
Bengal Governor Dhankhar is NDA's vice presidential candidate

ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బెంగాల్ గవర్నర్ ధన్‌ఖర్

రాజస్థాన్ ప్రముఖ జాట్‌నేత బిజెపి పార్లమెంటరీ భేటీలో ఖరారు వెంకయ్యకు మరోఛాన్స్ లేదు న్యూఢిల్లీ :ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖర్ ఎంపిక అయ్యారు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. జగదీప్ ధన్‌ఖర్‌ను...

బిజెపియేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లు ”మదపుటేనుగులు”

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ శివసేన ఆరోపణ ముంబయి: మహారాష్ట్రతోసహా బిజెపియేతర పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు మదపుటేనుగుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, చట్టాలను, రాజకీయ సంస్కృతిని తమ కాళ్ల కింద తొక్కివేస్తున్నారని శివసేన ఆరోపించింది. తన అధికారిక...
Eight states get new governors

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కర్నాటక గవర్నర్‌గా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్ మధ్యప్రదేశ్‌కు మంగూభాయ్ పటేల్ మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు...
MP cabinet approves Freedom to Religion Bill 2020

మతమార్పిడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్

భోపాల్: మోసపూరిత పద్ధతులలో జరుగుతున్న మత మార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం మంగళవారం ఒక ఆర్డినెన్సును జారీచేసింది. పెళ్లి పేరుతోపాటు ఇతర దురుద్దేశాలతో మతమార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష...
supreme court , kamal nath

బలపరీక్షపై స్పీకర్, గవర్నర్‌లకు సుప్రీం నోటీసులు

  న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....
Modi launched five Vande Bharat trains simultaneously

ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

భోపాల్ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం....

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...

వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...
Polling in the first phase of Lok Sabha elections

నేడే తొలి సమరం

 21 రాష్టాలు, యుటిలు : 102 లోక్‌సభ సీట్లు  92 అసెంబీ సీట్లకూ నేడే పోలింగ్  ఎన్నికల బరిలో 1600కి పైగా అభ్యర్థులు  41 హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు  1.87 లక్షల పోలింగ్ బూత్‌లు... 16.63 కోట్ల...

రెండేళ్లలో 1.53 లక్షల ఇళ్లు ధ్వంసం

భారత దేశంలో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం పెరిగిపోతోంది. న్యాయస్థానాల ఆదేశాలతో 2022, 2023 సంవత్సరాల్లో ప్రభుత్వాధికారులు ఇళ్ళను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.4...
can anyone buy land in Jammu and Kashmir

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి చెందిన ఇతర అగ్రనాయకులు పాల్గొన్నారు. ఇటీవల...

గోమూత్ర కాదు.. అవి గోముద్ర రాష్ట్రాలు: తమిళిసై

అహ్మదాబాద్: ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రను ప్రతిబింబిస్తాయే కాని గోమూత్రానికి కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. డిఎంకె లోక్‌సభ సభ్యుడు డిఎన్‌వి సెంథిల్ కుమార్ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వివాదాస్పద...

Latest News