Home Search
మొండి బకాయిలు - search results
If you're not happy with the results, please do another search
మొండి బకాయిల్లో ఎవరివి ఎంత!
భారత దేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. ఆ వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి....
బకాయిలు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ కట్
నీటి బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలి
వసూలపైఅధికారులు దృష్టిపెట్టాలని ఎండీ సూచనలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ప్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు...
సంపాదకీయం: మొండి బకాయిల భయం
సుదీర్ఘ కరోనా లాక్డౌన్ భారం ప్రభుత్వ రంగం బ్యాంకుల మీద అమితంగా పడగలదని, పర్యవసానంగా వాటి మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోగలవనే హెచ్చరికలు వినవస్తున్నాయి. ప్రస్తుతం 8.5 శాతం వద్ద గల తిరిగిరాని...
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్:నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున...
ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభంలో 36 శాతం వృద్ధి
ముంబయి: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభంలో 36 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం రూ.7,558 కోట్ల నుంచి...
సబ్సిడీల తగ్గింపు కుట్ర!
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి....
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్: హరీశ్రావు
అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో అయిల్ ఫామ్ సాగే లక్షం
సాగుపై ప్రత్యేక శ్రద్ద...
చెన్నైలో 2 ప్రైవేట్ ఫైనాన్సింగ్ సంస్థలపై ఐటి దాడులు
రూ. 300 కోట్ల మేర నల్ల ధనం గుర్తింపు
చెన్నై: రెండు ప్రైవేట్ సిండికేట్ ఫైనాన్సింగ్ గ్రూపులకు చెందిన చెన్నైలోని కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేయగా రూ. 300 కోట్లకు...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ...
బ్యాడ్ బ్యాంకు!
పది లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఎగవేత రుణాల, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు అనే ప్రత్యేక వసూళ్ల బ్యాంకును నెలకొల్పాలని కేంద్ర...
దొందూ దొందే
యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...
ప్రముఖులకు మోడీ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు రుణ మాఫీ చేసింది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం తమ ప్రముఖ స్నేహితులకు రూ.7,77,800 కోట్ల వరకు రుణమాఫీ చేసిందని ఆమేరకు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్...
కార్పొరేషన్ బ్యాంక్ లాభం రూ.421 కోట్లు
హైదరాబాద్ : డిసెంబర్ ముగింపునాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో(అక్టోబర్డిసెంబర్) ప్రభుత్వరంగ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం రూ.420.83 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.61 కోట్లుగా ఉంది. అధిక...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది
కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు
ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు
రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు
కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి
బడ్జెట్లో రూ.89,155 కోట్లు
అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...
అప్పులపై విష ప్రచారం
గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....
ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బిఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అన్ని...
ఈసారైనా పట్టణం కట్టండి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు....