Home Search
వైద్యఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
సిద్ధిపేటలో ఉచిత వైద్యఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివమ్స్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్ధిపేట వారి సౌజన్యంతో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ హైదరాబాదు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని...
వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు....
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా దాన కిశోర్ ను నియమించింది. హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్ గా...
కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులో పవర్ హాలీడే
సంగారెడ్డి: పటాన్ చెరు కార్మికులకు ఇక్కడే వైద్య చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి హాజరైన మంత్రి...
1540 ‘ఆశా’ పోస్టులు
మన తెలంగాణ, హైదరాబాద్ : బస్తీ దవఖానాలు సిఎం కెసిఆర్ అద్భుత ఆలోచన అని పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెరుగైన వైద్య సధుపాయాల కోసం వాటిని ఏర్పాటు చేశామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి...
కేరళలో కొత్తగా నోరో వైరస్ … 19 మంది విద్యార్థులకు పాజిటివ్!
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి...
అత్యధికంగా ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు : మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి : రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కేంద్రం ఉపాధిని...
దేశంలో కొత్తగా 1,675 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1675 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 31 మందిని కరోనా కబలించింది. అదే సమయంలో 1635...
దేశంలో కొత్తగా 2022 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2022 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 46 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల...
నేడు కేబినెట్
ప్రగతిభవన్లో మ.2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన భేటీ
-అజెండాలో 25- 30 అంశాలు
-ఒమిక్రాన్ వేరియంట్, కరోనావ్యాప్తి, నైట్ కర్ఫ్యూ అవసరాలపై చర్చ
-వైద్యఆరోగ్య శాఖలో టిఎస్ఎస్ఎస్హెచ్ఐఎస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర
-ఛనాక - కొరాటా బ్యారేజీ తుది...
ఎపిలో కొత్తగా 8,239 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. కొత్తగా 8,239 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 61 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 11,135 మంది బాధితులు కోలుకున్నారు. గడచిన...
రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో శనివారం 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 18 మంది...
ఢిల్లీలో కొత్తగా 623 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖ పట్టాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 70,813 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 62 మంది...
ఎపిలో శరవేగంగా పెరుగుతున్న కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,331 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9.10లక్షలు దాటింది....
ఎపిలో కొత్తగా 379 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 57,716 మందికి కరోనా టెస్టులు చేయగా 379 కొత్త కోవిడ్-19 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఎపిలో మొత్త కరోనా...
ఎపిలో మరో 458 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,062 కరోనా పరీక్షలు చేయగా 458 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 534 మంది కోలుకున్నారు. కరోనాతో...
రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 44,644 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 1,607 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 6 మంది కరోనాతో...
రాష్ట్రంలో మరో 2,214 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,214 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 2,474 మంది...
తెలంగాణలో మరో 94 కొత్త పాజిటీవ్ కేసులు.. ఆరుగురు మృతి
హైదరాబాద్: గత వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా పెద్ద మొత్తం కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 94 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు, మరో...