Thursday, May 16, 2024

ఎపిలో కొత్తగా 379 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

379 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 57,716 మందికి కరోనా టెస్టులు చేయగా 379 కొత్త కోవిడ్-19 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఎపిలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.79లక్షలకు చేరాయి. ఎపిలో ఇప్పటివరకు 7,085 మంది ఈ వైరస్ బారీన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,864 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 8.68 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పరీక్షలు 1.14కోట్లకు చేరాయని రాష్ట్రవైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

379 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News