Home Search
సచిన్ తెండూల్కర్ - search results
If you're not happy with the results, please do another search
సచిన్-గంగూలీ తర్వాత రోహిత్, ధావన్లే
ఇంగ్లండ్ జట్టుతో జరుగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ...
జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు
మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
రాముడు కొలువుదీరే వేళాయే
సాకారమవుతున్న శతాబ్దాల కల
సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య
రామ్లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
7వేల...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
త్వరలో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై...
తీరిన టెస్టు సెంచరీ దాహం
అహ్మదాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ దాదాపు 1200 రోజులుగా మోస్తున్న బరువును దించుకున్నాడు. వన్డేలు, టి20 సెంచరీలతో ఫామ్లోకి వచ్చిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరును సాధించడానికి దాదాపు...
మీడియా సౌజన్య పక్షపాతం
పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు...
ట్విట్టర్ను కుదిపేస్తున్న ‘వన్వర్డ్ ట్రెండ్’
జో బైడెన్నుంచి సచిన్దాకా అందరూ దీనిలో భాగస్థులే
తాజాగా ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం
న్యూఢిల్లీ: ట్విట్టర్ను ప్రస్తుతం ‘వన్వర్డ్ ట్రెండ్’ కుదిపేస్తోంది. సినీ, క్రీడా, రాజనీయ ప్రముఖులంతా కూడా ఈ ట్రెండ్లో పాల్గొంటున్నారు. చెప్పాలనుకున్న...
సైమండ్స్ మృతిపట్ల క్రికెటర్ల సంతాపం..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ లాచ్లాన్ హెండర్సన్ సంతాపం తెలిపారు. ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యత్తమ ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర...
పాటెల్లిపోయింది
సుమధుర స్వర చిరంజీవి లతా మంగేష్కర్ అస్తమయం
92వ ఏట కన్ను మూసిన ప్రముఖ గాయని లతా మంగేష్క్కర్
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ముంబయి: ప్రముఖ గాయని, భారత...
స్వరమే కాదు.. వ్యక్తిత్వమూ బంగారమే
73 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన లతా దీదీ స్వర ప్రయాణం
ముంబయి: లతా మంగేష్కర్..ఆమె అసలు పేరు హేమ. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు.. వ్యక్తిత్వం కూడా బంగారమే ముప్ఫైకి...
ముగిసిన అంత్యక్రియలు
ప్రధాని మోడీ, మహారాష్ట్ర గవర్నర్, సిఎం నివాళి
పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్ తెండూల్కర్ కూడా హాజరు
ముంబయి: గానకోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తి అధికార లాంఛనాల నడుమ ముగిశాయి. ముంబయిలోని...
రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు
ఇకపై మేజర్ ధ్యాన్చంద్ పురస్కారంగా నామకరణం
ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్రప్రభుత్వం మార్చింది. ఇకపై దీనినిని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ...
వినోద్ చౌదరీ.. వీడు సామాన్యుడు కాడు
9 గిన్నీస్ రికార్డుల కంప్యూటర్మెన్
ముక్కుతో శరవేగపు స్పీడ్ టైప్
కళ్లకు గంతలతో, నోట్లో పుల్లతో
ఒక్క వేలుతో ...టెన్నిస్ బాల్తో
19 ఘనతల సచిన్ సరసన చేరే తపన
న్యూఢిల్లీ : ఎవరైనా...
పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
రెండు పొరబాట్లు చేశా
ఆ రెండు సార్లూ బలయింది సచినే
దిగ్గజ క్రికెటర్ అంపైర్ స్టీవ్ బక్నర్ పశ్చాత్తాపం
న్యూఢిల్లీ : క్రికెట్ ప్రపంచ దిగ్గజ అంపైర్లలో ఒకడైన స్టీవ్ బక్నర్ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల...
దయచేసి ఇది అసత్యమని చెప్పండి
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎంఎస్ ధోనీ బయోపిక్లో ధోనీ పాత్రలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం పట్ల...
పిఎం కేర్స్కు యువీ రూ.50 లక్షలు విరాళం
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరుకు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకాటించాడు. ప్రత్యేకమైన ఈ రోజున పిఎం కేర్స్కు రూ.50 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు....
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...