Saturday, April 27, 2024

భూగర్భ విద్యుత్  కేంద్రంలో ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Accident at an underground power station: One killed

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంటలోని ఎడుమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో శుక్రవారం ప్రమాదం సంభవించింది. వాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివలింగం (35) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం జెన్ కో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Accident at an underground power station: One killed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News