Monday, May 6, 2024

బద్వేల్‌లో వివాహిత ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం చెన్నంపల్లిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తన కూతురిని అత్తింటి వారు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బద్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న ఇరువర్గాలకు పోలీసులు నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: సుప్రీంను ఆశ్రయించిన ఇద్దరు మణిపూర్ బాధిత మహిళలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News