Monday, April 29, 2024

ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పింఛన్లు వైఎస్ఆర్ ఆసరా రూ. 2,750 నుండి నెలకు రూ. నెలకు 3,000 లకు పెంచింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం లైట్ మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం పొందిన డీపీఆర్, జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కూడా జనవరి నుంచి ప్రారంభం కానుంది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరును కూడా సంస్కరించాలని కేబినెట్ నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News