Saturday, May 11, 2024

ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 5879 new corona cases 

అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనాతో కారణంగా మరో 9మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 22,76,370 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఇక, కరోనాతో 14,615మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 21,51,238 మంది బాదితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

AP Reports 5879 new corona cases 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News