Wednesday, May 1, 2024

అపారల్ పార్కులో 80 శాతం మహిళలకే ఉద్యోగాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Apparel Park employs are 80 percent women

హైదరాబాద్: అపారల్ పార్కులో పది వేల మంది కార్మికుల్లో 80 శాతం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.  ఉదయం 11 గంటలకు పెద్దూరులోని గోకుల్ దాస్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో అపెరల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. అపారల్ పార్కులో పని చేసే కార్మికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News