Monday, April 29, 2024

బోయిగూడ అగ్ని ప్రమాదం ఘటనపై బండి సంజయ్ దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు.

Koo App

హైదరాబాద్ బోయిగూడ లోని స్క్రాప్ గోదాం లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) 23 Mar 2022

Bandi Sanjay reacts on Fire Accident in Bhoiguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News