Monday, April 29, 2024

భవనం కూలి ఇద్దరు మృతి… పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకిలోని ఫతేపూర్ నగర్ పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మూడంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చిన ఎస్‌పి దినేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. శిథిలాల నుంచి 12 మందిని బయటకు తీసుకొచ్చామని, ఆస్పత్రిలో చేర్చిన 12 మందిలో ఇద్దరు దుర్మరణం చెందారని ఎస్‌పి తెలిపారు. సహాయక చర్యల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News