Friday, April 26, 2024

బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

Bipin rawat couple funeral started

 

ఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన త్రివిద దళాదిపతి బిపిన్ రావత్ దంపతుల అంతిమ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కామారాజ్ మార్గంలో ఆయన ఇంటి నుంచి దంపతుల అంతిమ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్ర 4 గంటలకు బ్రార్ స్కేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. త్రివిధ దళాల్లోని 99 మంది జవాన్లు రేర్ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రలో పాల్గొన్నారు. సిడిఎస్ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది సర్వీసు సిబ్బంది పాల్గొంటారు. 17 గన్ సెల్యూట్‌తో గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అనంతరం రావత్‌కు తుది వీడ్కోలు పలకనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News