Monday, April 29, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై యడియూరప్ప కామెంట్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: గెలుపు, ఓటములు బిజెపికి కొత్తేమీ కావని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్ యడియూరప్ప తెలిపారు. రెండు సీట్లతో మొదలై ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బిజెపి ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఫలితాలతో బిజెపి శ్రేణులు ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలో కర్నాటకలో అభివృద్ధి సాకారమైందన్నారు. పార్టీ పునర్ వైభవానికి కృషిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నాటక అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కర్నాటక ప్రజల తీర్పును గౌరవిస్తామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News