Monday, April 29, 2024

కవిత ఇంటికి రానున్న సిబిఐ అధికారులు…  

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ రోజు ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ సిబిఐ రికార్డ్ చేయనుంది. కవిత ఇంటి పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి.ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం కవితతో సమావేశం కావడానికి సిబిఐ అధికారులకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కలకలలాడే కవిత నివాస ప్రాంగణం బొసిపొయింది. రాజకీయ కక్షలో భాగంగా సిబిఐ వస్తున్నప్పటికీ ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News