Saturday, April 27, 2024

మంచిర్యాలలో అపార్ట్ మెంట్ పైనుంచి పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కేంద్రంలోని ఎస్ఆర్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ భవనం పైనుంచి కింద పడి సంవత్సరం ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. కొండబత్తుల వాణి, ప్రవీణ్ కుమార్ దంపతుల కూతురు శాన్విక కోతులను చూస్తూ ఆడుకుంటూ వెళ్లి అపార్ట్ మెంట్ పైనుంచి కింద పడి చనిపోయింది.దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Child dies after falling from apartment in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News