Monday, May 6, 2024

ఎల్ బి నగర్ ఎంఎల్ఎ కుమారుడి వివాహానికి హాజరైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR attended LB Nagar MLAs son

 

హైదరాబాద్: ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ వేడుకకు బుధవారం సిఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News