Monday, April 29, 2024

ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

CM KCR meets with public representatives at Pragathi Bhavan

హైదరాబాద్:  పట్టభద్రుల ఎంఎల్ సి  ఎన్నికలపై టిఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ వ్యూహరచన చేసింది.  నల్లగొండ, వరంగల్, ఖమ్మం తోపాటుగా హైదరాబాద్, మహబూబ్‌నగ్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ ఎస్ బలపర్చిన వారినే గెలిపించాలని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.  దీంతో ఆయా జిల్లాలకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ స్థాయి నాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎంఎల్ సి, కార్పొరేషన్ ఎన్నికలపై సిఎం చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆరు ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

CM KCR meets with public representatives at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News