Friday, April 26, 2024

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడు పరార్..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడు పరారయ్యాడు. ఆదివారం రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి పరారైన గద్వాలకు చెందిన కరోనా బాధితుడి కోసం చిలకలగూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న(ఆదివారం) ఒక్కరోజే 62 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 334కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 11మంది చనిపోయారు.

Corona victim Escape from Gandhi Hospital Isolation ward

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News