Friday, April 26, 2024

కేంద్రం తీరుపై సిపిఐ నారాయణ ఫైర్

- Advertisement -
- Advertisement -

CPI Narayana criticised the Modi government

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రధాని మోడీ పర్యటనలో సిఎం కెసిఆర్ ను ఆహ్వానించకపోవడాన్ని నారాయణ తప్పుపట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధాని హైదరాబాద్ కు వచ్చారని విమర్శించారు. భారత్ బయోటెక్ భుజాలపై తుపాకి పెట్టి టిఆర్ఎస్, ప్రతిపక్షాలపై గురిపెట్టడమే ప్రధాని ఉద్దేశమన్నారు. కరోనా పేరుతో బిజెపి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

CPI Narayana criticised the Modi government

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News