Saturday, April 27, 2024

పాక్‌లో పేలిన కారు బాంబు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Deadly blast at Pakistan hotel

 

క్వెట్టా: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని సెరెనా లక్సరీ హోటల్ పార్కింగ్ స్థలంలో గురువారం ఉదయం కారు బాంబు పేలింది. ఈ బాంబు పేలుళ్లలో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ హోటల్‌లో చైనా రాయబారులు బస చేస్తుండడంతో వారే లక్ష్యంగా పేలుళ్లు జరిగి ఉంటాయని పాక్ ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్లకు తాము బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News