Thursday, May 9, 2024

14 అడుగుల గిరినాగు పామును పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు

- Advertisement -
- Advertisement -

Snake society members caught snake

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో 14 అడుగల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎపి జెన్‌కో ఫిల్టర్ హౌస్ వద్ద రెండు రోజుల నుంచి పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు సభ్యులు అక్కడికి చేరుకొకి చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని ఈ పాము పేరు గిరినాగు అని, దీనిని అడవిలో వదిలేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News