Wednesday, May 1, 2024

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల అవస్థలు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తులు అవస్థలు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. దశాబ్ధాలుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. దేవస్థానాలను వివాద కేంద్రాలుగా మారుస్తున్నారని బాబు మండిపడ్డారు.

Also Read: నాకున్న ఆస్తులు.. మంత్రిపదవి రాకముందు నుంచి ఉన్నవే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News