Monday, May 6, 2024

పారిశుద్ద కార్మికులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసిన దిల్‌రాజు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై జరుగుతున్న పోరాటంలో తనవంతు సహాయంగా ఇప్పటికే రూ.10 చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సిఎంల సహాయ నిధికి విరాళం అందజేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తాజాగా మాస్కులు, శానిటేజర్ల పంపిణీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పారిశుద్ద కార్మికులతో పాటు 4వ తరగతి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ చేతులు మీదగా రెండు వేల మాస్కులతో పాటు గ్లౌజులు, శానిటేజర్ల కిట్‌లను అందజేశారు.

Dil Raju distribute Masks and Sanitizers to GHMC workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News