Monday, April 29, 2024

ట్రాక్టర్ ఆటో ఢీ… ట్రాక్టర్ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-కారు ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. కారులో ఉన్న వారు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News