Friday, May 10, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్… 39/4

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 18 ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ల్ లో  రాయ్ బర్న్స్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. డామ్ సిబ్లే 16 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జోయ్ రూట్ ఆరుగురు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ మైదానం వీడారు. డాన్ లారెన్స్ తొమ్మిది పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ కి ఇచ్చి ఔటయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News