Friday, May 3, 2024

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 205 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

England scored 205 runs in Eng vs Ind

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌటైంది. అక్షర పటేల్, సిరాజ్ ఇంగ్లాండ్ ను ప్రారంభంలో దెబ్బతీశారు.  బెన్ స్టోక్స్ ఒక్కడే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో బెన్ స్టోక్స్ (55), డానియల్ లారెన్స్ (46), ఓలీ పోప్ (29), జానీ బైయిర్ స్టో (28), అండర్సన్(10), క్రాలే (09), జాక్ లీచ్ (07), జోయ్ రూట్ (05), సిబ్లే (02), బెన్ ఫోక్స్ (01) పరుగులు చేశారు. బైయిర్ స్టో- స్టోక్స్, పోప్-స్టోక్స్, లారెన్స్-పోప్ లు 40 పరుగులపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో అక్షర పటేల్ నాలుగు వికెట్లు పడొగొట్టగా రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. ఇప్పటి కే ఈ సీరీస్ లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News