Saturday, April 27, 2024

అధిక పింఛన్ దరఖాస్తు గడువు పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇపిఎఫ్‌ఒ(ఉద్యోగ భవిష్య నిధి) తన వేతన జీవులకు అధిక పించను ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును మూడోసారి పెంచింది. అర్హత కల్గిన సభ్యులకు అధిక పించను గడువు జూలై 11 వరకు పెంచుతూ ఇపిఎఫ్‌ఒ నిర్ణయం తీసుకుంది. 2022 నవంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సర్కులర్ స్పష్టీకరణలో జాప్యం వల్ల పదే పదే గడువును పొడిగించాల్సి వస్తోంది.

Also Read: జులైలో బ్యాంకు సెలవులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News