Monday, May 6, 2024

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తకు ఎర్రబెల్లి సంతాపం..

- Advertisement -
- Advertisement -

Errabelli dayakar rao condolence to TRS Party senior leader

 

హైదరాబాద్: వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం కాట్ర‌ప‌ల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త ఎండి స‌లీం అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆయ‌న భౌతిక కాయాన్ని సంద‌ర్శించి వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌లీం కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక సాయాన్ని అందించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. సలీం కుటుంబం పట్ల ప్ర‌గాఢ సంతాపంతో పాటు సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News