Thursday, May 16, 2024

రైతుబంధువా జై

- Advertisement -
- Advertisement -

కరోనా కష్టకాలంలోనూ సిఎం కెసిఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందించడం చాలా అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ముఖరా(కె) గ్రామస్థులు వ్యవసాయ క్షేత్రంలో రైతు బాంధవుడు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఏక్కడా లేని విధంగా కెసిఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడని రైతులు, గ్రామ ప్రజలు కొనియాడారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి, ఎంపిటిసి గాడ్గె సుభాష్, ఉపసర్పంచ్ వర్షా, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News