Sunday, May 5, 2024

జీడిమెట్లలో అగ్నిప్రమాదం…. (వీడియో)

- Advertisement -
- Advertisement -

Fire accident in Jeedimetla industrial area

మేడ్చల్: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాసెన్స్ ల్యాబ్ -కెమికల్ కంపెనీలో నాలుగు రియక్టర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. మనీస్ బస్కీ, హరి ప్రసాద్, అర్జున్  అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ అనే కార్మికుడు కనిపించడం లేదు. కార్మికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మరో ఏడు రియాక్టర్లు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక యంత్రాలు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News