Saturday, April 27, 2024

నాగర్ కర్నూల్ విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

 

నాగర్ కర్నూల్: జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో ప్రమాదవశాత్తు భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పింది. అప్పటికే కొన్ని ట్రాన్స్ ఫార్మర్ లు మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Fire broke out at Power Sub Station in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News