- Advertisement -
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంతాకుమార్ భార్య సంతోష్ శైలజా(83) కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో ఆమెను కాంగ్రా జిల్లాలోని ఓ హాస్పిటల్ చేర్చి చికిత్స అందించారు.శాంతాకుమార్కు కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో శనివారం హాస్పిటల్లో చేర్చారు. ఆయన కుటుంబసభ్యులు నలుగురు, వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా అధికారి, డ్రైవర్ కూడా కరోనా బారిన పడ్డారు.
Former Himachal CM’s Wife die due to Covid 19
- Advertisement -