Tuesday, May 14, 2024

యూసుఫ్‌గూడలో టిఆర్ఎస్ విజయం

- Advertisement -
- Advertisement -

GHMC Hyderabad Election Result 2020

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ తొలి ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. యూసఫ్ గూడ డివిజన్ లో టిఆర్ఎస్ విజయం సాధించింది. టిఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ గెలుపొందారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. ఇప్పటివరకు 52 డివిజన్ లలో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి 12 డివిజన్లు, ఎంఐఎం 15డివిజన్లు, కాంగ్రెస్ 03 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News