- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ తొలి ఫలితం వెల్లడైంది. మెహిదీపట్నంలో ఎంఐఎం బోణీ కొట్టింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం ఖాతాలో తొలి ఫలితం నమోదైంది. ఇప్పటివరకు 52 డివిజన్ లలో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి 14 డివిజన్లు, ఎంఐఎం 7డివిజన్లు, కాంగ్రెస్ 01 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి.
MIM Won in Mehdipatnam division in GHMC elections
- Advertisement -