Monday, April 29, 2024

ఇవాళ సచివాలయానికి వెళ్లనున్న తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శుక్రవారం సచివాలయానికి గవర్నర్ తమిళి సై వెళ్లనున్నారు. ఆలయం, మసీద్, చర్చి ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొనున్నారు. తొలిసారిగా కొత్త సచివాలయాన్ని గవర్నర్ సందర్శించనున్నారు. నూతన సచివాలయంలో సిఎం చాంబర్, ఇతర కార్యాలయాలను ఆమె పరిశీలించనున్నారు. సచివాలయం మొత్తం కలియ తిరగనున్నారు.

Also Read: నిర్మల్ లో నడి రోడ్డుపై గర్భిణీ ప్రసవం…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News