Thursday, May 16, 2024

నర్సులందరికీ శుభాకాంక్షలు: గుత్తా

- Advertisement -
- Advertisement -

Rythu Beema Policy Success in Telangana

హైదరాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. సేవాగుణంతో రోగిని కంటికి రెప్పలా కాపాడుతూ వైద్య సేవలు అందిస్తున్న నర్సుల సేవలను గుత్తా ప్రశంసించారు. కరోనా సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి  చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News