Friday, May 17, 2024

ఆనందయ్య మందు… హెడ్ మాస్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

Head master dead with Anandayya Medicine

అమరావతి: ఆనందయ్య మందు తీసుకున్న తరువాత కరోనా వ్యాధి తగ్గిందన్న హెడ్‌మాస్టర్ కోటయ్య సోమవారం చనిపోయాడు. కరోనా వైరస్ సోకడంతో జిజిహెచ్ లోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం మార్నింగ్ మృతి చెందాడు. కోటయ్య కరోనా సోకడంతో ఆనందయ్య తయారు చేసి ఆయుర్వేద ఔషధాన్ని తీసుకున్నాడు. ఆనందయ్య మందుతో కరోనా నుంచి కోలుకున్నానని ప్రకటించడంతో ఆ మందు వెలుగులోకి వచ్చింది. మళ్లీ కొన్ని రోజుల తరువాత కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో జిజిహెచ్‌లో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News