- Advertisement -
హైదరాబాద్: యువతిపై మేనమామ, తాత అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి(17) తండ్రి చనిపోవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటుంది. యువతి తల్లి మరోక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. సదరు యువతిపై తాత షేక్ అప్సర్, మేనమామ సిద్దిఖ్ ఎవరికి తెలియకుండా ఎవరు అత్యాచారం చేశారు. యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -