Saturday, April 27, 2024

మౌసమ్ యాప్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

IMD launches first weather app for general public

న్యూఢిల్లీ: వాతావరణమార్పులను ఇక చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలను తెలియచేసే మొబైల్ యాప్ ‘ మౌసమ్’ను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి హర్ష వర్థన్ ఆవిష్కరించారు. ఈ మొబైల్ అప్లికేషన్‌తో నగరాల వారిగా వాతావరణ సూచనలు ఉన్నచోటి నుంచే తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. తక్షణ, సుదూర వాతావరణ కదలికలు మార్పుల గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. తుపాన్ వంటి హెచ్చరికలు కూడా పొందవచ్చు. మౌసం పేరిట రూపొందిన ఈ యాప్‌ను ఇక్రిశాట్, ఐఐటిఎం పుణే, భారతీయ వాతావరణ పరిశోధనా సంస్థ రూపొందించాయి.

IMD launches first weather app for general public

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News