Monday, May 6, 2024

భారత్ 267/6

- Advertisement -
- Advertisement -

India scored 267 runs for six wickets

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 91 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 267 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వాషింగ్ టన్ సుందర్, శార్థూల్ టాగూర్ హాఫ్ సెంచరీలో అదరగొట్టేశారు. ఆరో వికెట్‌పై వాషింగ్‌టన్ సుందర్, శార్థూల్ టాగూర్ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  ప్రస్తుతం క్రీజులో సుందర్(), టాగూర్లు(45) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ (44),  మయాంక్ అగర్వాల్(38),  రహానే(37), ఛటేశ్వర్ పూజారా (25), రిషబ్ పంత్(23), గిల్(07) పరుగులు చేసి ఔటయ్యారు ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా స్టార్క్ , కమ్నీస్, నాథన్ లయన్ తలో ఒక వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News