Tuesday, April 30, 2024

చెలరేగిన కోహ్లీ.. ఇంగ్లండ్ లక్ష్యం 157

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ జట్టుకు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ డకౌట్ కాగా, ఇషాన్ కిషాన్(4), రోహిత్ శర్మ(15), శ్రేయస్ అయ్యర్(9), హర్దిక్ పాండ్యా(17)లు విఫలమయ్యారు. రిషబ్ పంత్(25) రాణించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(77 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఉడ్ మూడు వికెట్లు పడగొట్టగా, జోర్డన్ రెండు వికెట్లు తీశాడు.

India set 157 runs target against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News