- Advertisement -
దుబాయ్:ఐపీఎల్ 13వ సిీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు, పంజాబ్ గత మ్యాచ్ లో ముంబై జట్టుపై అద్భుత విజయం సాధించి సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది.
IPL 2020: DC Win Toss and Opt Bat against KXIP
- Advertisement -