Monday, April 29, 2024

మానకొండూరులో ఎలుగబంటి సంచారం….

- Advertisement -
- Advertisement -

మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువుకట్టపై ఎలుగుబంటి సంచరిస్తోంది. మంగళవారం ఉదయం ఆలయం వద్ద చెట్టు పైకి భల్లూకం ఎక్కి కూర్చుంది. స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మానకొండూరు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని భల్లూకం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News