Tuesday, April 30, 2024

వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా పల్లా

- Advertisement -
- Advertisement -

వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా పల్లా

టిఆర్‌ఎస్ పార్టీ బిఫాం అందజేసిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి అభ్యర్ధిగా పోటి చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈనెల 23వ తేదిన నల్గొండలో నామినేషన్ వేయనున్నారు. దీంతో ఈ మూడు ఉమ్మడి జిల్లాల టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్ ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ బిం ఫాం అందించిన సిఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

KCR gives B Form to Palla Rajeshwar for MLC Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News