Saturday, May 11, 2024

నా గురించి మాట్లాడే స్థాయి ధర్మారెడ్డికి లేదు: కొండా మురళీ

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: తన గురించి మాట్లాడేంత స్థాయి ఎంఎల్‌ఎ ధర్మారెడ్డికి లేదని కాంగ్రెస్ నేత కొండా మురళి మండిపడ్డారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలకు కొండా రీకౌంటర్ ఇచ్చారు. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేకే ఆయన కార్యకర్తలు తన వెంట వచ్చారన్నారు. ధర్మారెడ్డికి తన ఇళ్లు గేటు కూడా తెలియదని దుయ్యబట్టారు. మహిళలను అవమానించింది ఆయన కాదా? అని కొండా ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి ఏమో కానీ ఆయన అరాచకాలు అందరూ చెబుతారని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News