Saturday, April 27, 2024

తిరుమలలో మరో చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నాలుగు చిరుతలను పట్టుకున్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా చిరుతలను తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీ శాఖ విభాగం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News