Saturday, April 27, 2024

వివాహేతర సంబంధం…. ప్రియుడు, దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love

 

చెన్నై: వివాహేతరం సంబంధం రెండు కుటుంబాల్లో ముగ్గురు ప్రాణాలు తీసిన సంఘటన తమిళనాడులోని టి నగర్ ప్రాంతంలో జరిగింది. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయంలో గోపి-కన్నియమ్మాళ్ అనే దంపతులు నివసిస్తున్నారు. గోపి అనే వ్యక్తితో కన్నిమయ్మాళ్‌తో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం వివాహేతర సంబంధం విషయంలో సురేష్‌తో గోపి గొడవకు దిగాడు. ఇంటికి వచ్చిన తరువాత భార్య కన్నియమ్మాళ్‌తో పంచాయతీ పెట్టుకున్నాడు. గోపి, కన్నియమ్మాళ్ ఇంట్లోని ఉరేసుకొని చనిపోయారు. ఆత్మహత్య విషయంలో తనని విచారిస్తారని భయపడిన గోపి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శవ పరీక్ష నిమిత్తం మూడు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె అనాథగా మారింది. సురేష్ మృతితో అతని ముగ్గురు కుమార్తెలు, భార్య ఒంటరిగా మిగిలిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News