Tuesday, April 30, 2024

వ్యక్తి ప్రాణం తీసిన కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్

- Advertisement -
- Advertisement -

Man dead with corona vaccine second dose

 

ముంబయి: కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లా భీవండిలో జరిగింది. సుఖ్దీయో కిర్దిట్ (45) అనే వ్యక్తి వైద్యుడిగా దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం టీకా తీసుకున్న అనంతరం తల తిరగడంతో వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. వెంటనే అతడిని ఐజిఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టమ్ చేస్తే ఎలా చనిపోయాడో తెలుస్తుందని హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారి కెఆర్ ఖరత్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకొవడానికి ఇంటి నుంచే వచ్చాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News