- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరువూర్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ పేరుతో నమ్మించి అసోం యువతిపై ఆరుగురు దుండగులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. యువతి అపస్మారకస్థితిలో వెల్లడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపుచర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై మహిళాసంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి.
Mass rape of a young woman in tamil nadu
- Advertisement -